రాబోయే రోజులలో ఏపీకే సైబర్ దాడుల ప్రమాదం ఎక్కువ : మంత్రి లోకేశ్
- September 29, 2017
ఐటీ వాడకంలో ఆంధ్రప్రదేశ్ అందరికంటే ముందుందని, అలాగే సైబర్ దాడులు జరిగే ప్రమాదం కూడా ఏపీకే ఎక్కువగా ఉందని ఐటీశాఖ మంత్రి లోకేశ్ అన్నారు. కాగా ఈ రోజు ఆయన ఐటీశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటుపై చర్చించారు.
మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయన్నారు. సెకనుకు 12 మంది సైబర్ నేరాల వల్ల ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వాల సమాచారాన్ని హ్యాక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సాఫ్ట్వేర్, డేటా సెక్యూరిటీ లక్ష్యంగా సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని మంత్రి లోకేశ్ తెలిపారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









