ముంబైలో వంతెనపై తొక్కిసలాటలో పలువురు మృతి రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా
- September 29, 2017
ముంబైలో వంతెనపై తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయిల ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు రైల్వే శాఖమంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఇందులో 5 లక్షల రూపాయిలను కేంద్రం, 5 లక్షల రూపాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తాయని ఆయన అన్నారు. గాయపడిన వారికి చికిత్స ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని ఆయన అన్నారు. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయిలు, స్వల్ప గాయాలకు గురైన వారికి 50 వేల రూపాయిలు ఎక్స్గ్రేషియా చెల్లిస్తామన్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







