భారత రాయబార కార్యాలయానికి రెండురోజుల సెలవు
- September 29, 2017
కువైట్: భారత రాయబార కార్యాలయం వరుసగా రెండురోజులపాటు సెలవును ప్రకటించింది. అక్టోబర్ 1 వ తేదీన మొహరం (ఆదివారం) , అక్టోబర్ 2 వ తేదీన గాంధీ జయంతి (సోమవారం) లను పునస్కరించుకొని ఈ సెలవులను ఇస్తున్నట్లు తెలిపింది. కాగా అత్యవసర రాయబార సేవలు మిషన్ ద్వారా అందించబడతాయని రాయబార కార్యాలయం శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









