రాజ్‌ఘాట్‌లో మహాత్మునికి నివాళులు అర్పించిన పలు రాజకియా ప్రముఖులు

- October 01, 2017 , by Maagulf
రాజ్‌ఘాట్‌లో మహాత్మునికి నివాళులు అర్పించిన పలు రాజకియా ప్రముఖులు

గాంధీ జయంతి సందర్భంగా ప్రముఖులు ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మునికి నివాళులు అర్పిస్తున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్.. రాజ్‌ఘాట్‌ వద్ద నివాళులు అర్పించారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందికి గాంధీ ఆదర్శాలు స్ఫూర్తిగా నిలిచాయని ప్రధాని మోడీ అన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com