యూఏఈ ఎక్సయిజ్ టాక్స్: వాటి ధరలు మండుతాయ్
- October 02, 2017
అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చి యూఏఈ కొత్త ఎక్సయిజ్ ట్యాక్స్తో పలు ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగాయి. దాంతో ముందుగానే ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఆయా ఉత్పత్తుల్ని సొంతం చేసుకునేందుకు వినియోగదారులు సూపర్ మార్కెట్స్కి పరుగులు తీశారు. పొగాకు ఉత్పత్తులు, కెఫినేటెడ్ డ్రింక్స్, షుగరీ డ్రింక్స్ ధరలు 50 శాతం వరకు పెరిగాయి. కొత్త ఎక్సయిజ్ ట్యాక్స్తో యూఏఈలో కొత్త శకం ప్రారంభమయ్యిందని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. టొబాకో ఉత్పత్తులపై అధికరంగా పన్నులు వసూలు చేయడాన్ని పలువురు స్వాగతిస్తే, ఇంకొందరు (పొగాకు ప్రియులు) పెదవి విరిచారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









