అషూరా ప్రొసెషన్ సందర్భంగా ఐదుగురు పోలీసులకు గాయాలు
- October 03, 2017
మనామా: అషురా ప్రొపెషన్ సందర్భంగా జరిగిన తీవ్రవాద దాడిలో ఐదుగురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ వివరాల్ని వెల్లడించింది. దైయాహ్లో బుడైయా అవెన్యూ వైపుగా అషురా ప్రొసెషన్ కోసం భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరిలో ఐదుగురికి గాయాలయ్యాయి. క్యాపిటల్ గవర్నర్ షేక్ హిషామ్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ ఖలీఫా ఈ దాడిని ఖండించారు. అవసరమైన చర్యల్ని తీసుకుంటున్నామనీ, దోషుల్ని పట్టుకుని, కఠినంగా శిక్షిస్తామని చెప్పారాయన. అసాంఘీక శక్తుల ఆటలు సాగనివ్వబోమని, పౌరుల భద్రత కోసం రౌండ్ ద క్లాక్ భద్రత కొనసాగుతుందని వివరించారు షేక్ హిషామ్.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









