ప్రత్యేక దంత వైద్య కేంద్రాలలో ప్రవాసీయులకు ఫీజు పెంపుదల లేదు
- October 04, 2017
కువైట్: దేశంలో ప్రత్యేక దంత వైద్య కేంద్రాలలో విదేశీయులకు ఆరోగ్య ఫీజుని వసూలు చేయాలనే నిర్ణయం నుంచి మినహాయించారు. పంటి సంబంధిత వ్యాధలతో వచ్చే ప్రవాసీయుల నుంచి ఏ విధమైన నూతన ఫీజులను రాబట్టరాదని ఆరోగ్య మంత్రిత్వశాఖలోని దంత సంబంధిత వ్యవహారాల కోసం సహాయ కార్యదర్శి డాక్టర్ యూసుఫ్అల్-డోవరిర్ ప్రత్యేక దంత కేంద్రాల అధిపతులను ఆదేశించారు. ఆరోగ్య భీమా కింద వారు కేంద్రాన్ని సందర్శించే ప్రతిసారీ 2 కువైట్ దినార్లను (పాత రుసుము) మాత్రమే నమోదు చేసుకుంటారు. ఈ అక్టోబర్ నెల 1 వ తేదీ నుండి దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో అందించబడిన వివిధ సేవల కొరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ రుసుమును పెంచిన విషయం " మా గల్ఫ్ పాఠకులకు విదితమే ".
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









