ప్రత్యేక దంత వైద్య కేంద్రాలలో ప్రవాసీయులకు ఫీజు పెంపుదల లేదు
- October 04, 2017
కువైట్: దేశంలో ప్రత్యేక దంత వైద్య కేంద్రాలలో విదేశీయులకు ఆరోగ్య ఫీజుని వసూలు చేయాలనే నిర్ణయం నుంచి మినహాయించారు. పంటి సంబంధిత వ్యాధలతో వచ్చే ప్రవాసీయుల నుంచి ఏ విధమైన నూతన ఫీజులను రాబట్టరాదని ఆరోగ్య మంత్రిత్వశాఖలోని దంత సంబంధిత వ్యవహారాల కోసం సహాయ కార్యదర్శి డాక్టర్ యూసుఫ్అల్-డోవరిర్ ప్రత్యేక దంత కేంద్రాల అధిపతులను ఆదేశించారు. ఆరోగ్య భీమా కింద వారు కేంద్రాన్ని సందర్శించే ప్రతిసారీ 2 కువైట్ దినార్లను (పాత రుసుము) మాత్రమే నమోదు చేసుకుంటారు. ఈ అక్టోబర్ నెల 1 వ తేదీ నుండి దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో అందించబడిన వివిధ సేవల కొరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ రుసుమును పెంచిన విషయం " మా గల్ఫ్ పాఠకులకు విదితమే ".
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







