కతార్ - ఇండియా సంబంధాల గురించిన చర్చ
- November 03, 2015
కతార్ అమీర్ హిజ్ హైనెస్ షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని , భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ తో టెలిఫోన్ లో సంభాషించారు. ఈ సందర్భంగా వారి మధ్య ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వానిని బలోపేతం చేసే విధానం, ఇరుదేశాలకు ఉమ్మడి ప్రయోజన అంశాలను గురించిన అనేక అంశాలు చర్చకు వచ్చాయని సంబంధిత అధికారులు తెలియజేసారు.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







