కువైట్లో కడప జిల్లా నందలూరు వాసి సయ్యద్పీర్ హత్య
- October 09, 2017
కువైట్లో కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని కడప జిల్లా నందలూరు వాసి సయ్యద్పీర్గా గుర్తించారు. సయ్యద్ హత్యకు రూమ్మేట్లే పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు కేరళ వాసులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. సయ్యద్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హత్య వార్త తెలుసుకున్న సయ్యద్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని సయ్యద్ భార్య ప్రభుత్వాన్ని వేడుకొంటోంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









