కువైట్‌లో కడప జిల్లా నందలూరు వాసి సయ్యద్‌పీర్ హత్య

- October 09, 2017 , by Maagulf
కువైట్‌లో కడప జిల్లా నందలూరు వాసి సయ్యద్‌పీర్ హత్య

కువైట్‌లో కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని కడప జిల్లా నందలూరు వాసి సయ్యద్‌పీర్‌గా గుర్తించారు. సయ్యద్ హత్యకు రూమ్మేట్లే పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు కేరళ వాసులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. సయ్యద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హత్య వార్త తెలుసుకున్న సయ్యద్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని సయ్యద్ భార్య ప్రభుత్వాన్ని వేడుకొంటోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com