సెప్టెంబరు నెలలో జరిగిన మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 34 మంది మృతి

- October 10, 2017 , by Maagulf
సెప్టెంబరు నెలలో జరిగిన మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 34 మంది మృతి

కువైట్ : గత నెల సెప్టెంబర్ లో దేశవ్యాప్తంగా జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 34 మంది చనిపోయారు. స్థానిక అలీ అంబా మాట్లాడుతూ, ఈ ట్రాఫిక్ ప్రమాదాల్లో మరణించిన ప్రవాసీయుల సంఖ్య కంటే  పౌరుల సంఖ్య తక్కువుగా ఉంది. స్థానిక పౌరులు 14 మంది ప్రాణాలు కోల్పతే, మరణించిన ప్రవాసులు సంఖ్య 20 మంది వరకు ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com