హాట్ కేకుల్లా అమ్ముడైన భారత్,ఆస్ట్రేలియా టీ-ట్వంటీ టిక్కెట్లు
- October 10, 2017
హైదరాబాద్లో అక్టోబర్ 13న జరిగే భారత్,ఆస్ట్రేలియా టీ ట్వంటీ మ్యాచ్ టిక్కెట్ల కోసం అభిమానులు ఎగబడుతున్నారు. ఇప్పటికే టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న అభిమానులు జింఖానా గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన రెడీమ్ కౌంటర్కు క్యూ కట్టడంతో అక్కడ సందడి నెలకొంది. గతంతో పోలిస్తే ఈసారి అభిమానులు కోసం 39వేల వరకూ టిక్కెట్లు అందుబాటులో ఉంచినట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.వివేక్ చెప్పారు. లోథా కమిటీ సిఫార్సులను అనుసరిస్తూ కాంప్లిమెంటరీలను 15 శాతానికి తగ్గించినట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







