విస్తారా ఎయిర్ లైన్స్ వారి దీపావళి ఆఫర్‌

- October 10, 2017 , by Maagulf
విస్తారా ఎయిర్ లైన్స్ వారి దీపావళి ఆఫర్‌

పండగల సీజన్‌ సందర్భంగా విస్తారా చౌక ధరల ఆఫర్‌ను ప్రకటించింది. 'ఫెస్టివల్‌ ఆఫ్‌ లైట్స్‌' కింద దేశీయ విమానాల్లో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించేవారికి ప్రారంభ టికెట్‌ ధరను రూ.1,149గా, ప్రీమియం ఎకానమీ విభాగంలో రూ.2,099 (పన్నులు అదనం)గా నిర్ణయించింది. ఈ పరిమిత కాల ఆఫర్‌ నేడు మొదలై శుక్రవారంతో ముగుస్తుంది. ఈ నెల 26 నుంచి 2018 మార్చి 24 మధ్య కాలంలో ప్రయాణానికి ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com