విస్తారా ఎయిర్ లైన్స్ వారి దీపావళి ఆఫర్
- October 10, 2017పండగల సీజన్ సందర్భంగా విస్తారా చౌక ధరల ఆఫర్ను ప్రకటించింది. 'ఫెస్టివల్ ఆఫ్ లైట్స్' కింద దేశీయ విమానాల్లో ఎకానమీ క్లాస్లో ప్రయాణించేవారికి ప్రారంభ టికెట్ ధరను రూ.1,149గా, ప్రీమియం ఎకానమీ విభాగంలో రూ.2,099 (పన్నులు అదనం)గా నిర్ణయించింది. ఈ పరిమిత కాల ఆఫర్ నేడు మొదలై శుక్రవారంతో ముగుస్తుంది. ఈ నెల 26 నుంచి 2018 మార్చి 24 మధ్య కాలంలో ప్రయాణానికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు