విస్తారా ఎయిర్ లైన్స్ వారి దీపావళి ఆఫర్
- October 10, 2017
పండగల సీజన్ సందర్భంగా విస్తారా చౌక ధరల ఆఫర్ను ప్రకటించింది. 'ఫెస్టివల్ ఆఫ్ లైట్స్' కింద దేశీయ విమానాల్లో ఎకానమీ క్లాస్లో ప్రయాణించేవారికి ప్రారంభ టికెట్ ధరను రూ.1,149గా, ప్రీమియం ఎకానమీ విభాగంలో రూ.2,099 (పన్నులు అదనం)గా నిర్ణయించింది. ఈ పరిమిత కాల ఆఫర్ నేడు మొదలై శుక్రవారంతో ముగుస్తుంది. ఈ నెల 26 నుంచి 2018 మార్చి 24 మధ్య కాలంలో ప్రయాణానికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









