హైదరాబాద్ శంషాబాద్లో క్యాబ్ డ్రైవర్ల ఆందోళన
- October 11, 2017
ఓలా, ఉబర్ సంస్థలను నిషేధించి తమను ఆదుకోవాలంటూ.. క్యాబ్ డ్రైవర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆందోళనకు దిగారు. మోకాళ్లపై నడుస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. డ్రైవర్ల ఆందోళనలతో ఎయిర్పోర్ట్ దగ్గర ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు.
ఎన్నో ఆశలు కల్పించి.. తమతో కార్లు కొనిపించిన క్యాబ్ కంపెనీలు.. ఇప్పుడు ట్రిప్పులను సక్రమంగా కేటాయించలేదంటూ ఆరోపించారు డ్రైవర్లు. ఫైనాన్స్ డబ్బులు కట్టలేక.. కుటుంబాన్ని పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించి తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం క్యాబ్ కంపెనీలు కేవలం 5 శాతం మాత్రమే ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్నాయని.. యాప్ రూపొందిస్తే.. తాము పది శాతం పన్ను కడతామంటూ చెప్పారు డ్రైవర్లు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







