పూరీ తనయుడు కొత్త సినిమా మెహబూబా
- October 12, 2017తనయుడు ఆకాష్ భవిష్యత్తుని నిర్ణయించే సినిమా కావడంతో పూరీ జగన్నాథ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా ద్వారా కమర్షియల్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. పూరీ స్టైల్ మేకింగ్ ప్రత్యేకంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. తాను ఇప్పటివరకు చేసిన లవ్ స్టోరీలకు పూర్తి భిన్నంగా ఉంటుందని పూరీ తెలిపారు. 'మెహబూబా' 1971లో జరిగిన ఇండో-పాక్ వార్ బ్యాక్ డ్రాపుతో ఈ కథ వుంటుందట. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్లలో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఆకాష్ సరసన హీరోయిన్గా నేహాశెట్టి అనే కన్నడ అమ్మాయి నటిస్తోంది. 2015లో ఆకాష్ నటించిన 'ఆంధ్రపోరి' కమర్షియల్గా సక్సెస్ కాకపోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు పూరీ. సో.. పూరీ, ఆకాష్లకు బెస్టాప్లక్.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..