వరల్డ్ స్కిల్స్ ఇంటర్నేషనల్ లో పాల్గొననున్న హైదరాబాద్ యువతి
- October 14, 2017
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లోని అబుదాబిలో ప్రారంభమైన వరల్డ్ స్కిల్స్ ఇంటర్నేషనల్లో భారత దేశం తరఫున పాల్గొంటున్న హైదరాబాద్ యువతి మెహర్ రిషికాకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పోటీదారులకు స్ఫూర్తి కలిగించడంతో పాటు అక్టోబర్ 14 నుంచి 19 వరకు జరిగే వరల్డ్ స్కిల్స్ ఇంటర్నేషనల్లో భారత దేశం తరఫున పాల్గొంటున్న ప్రతిభావంతుల బృందానికి కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







