వరల్డ్ స్కిల్స్ ఇంటర్నేషనల్ లో పాల్గొననున్న హైదరాబాద్ యువతి
- October 14, 2017యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లోని అబుదాబిలో ప్రారంభమైన వరల్డ్ స్కిల్స్ ఇంటర్నేషనల్లో భారత దేశం తరఫున పాల్గొంటున్న హైదరాబాద్ యువతి మెహర్ రిషికాకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పోటీదారులకు స్ఫూర్తి కలిగించడంతో పాటు అక్టోబర్ 14 నుంచి 19 వరకు జరిగే వరల్డ్ స్కిల్స్ ఇంటర్నేషనల్లో భారత దేశం తరఫున పాల్గొంటున్న ప్రతిభావంతుల బృందానికి కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..