ఇరాక్, ఖుర్ధు దళాల మధ్య ఘర్షణ
- October 14, 2017
మర్యం బెయిక్: ఇరాక్లో చమురు నిల్వలు అధికంగా ఉన్న వివాదస్పద కిర్కుక్ ప్రాంతంలో ఇరాకీ, ఖర్దు దళాల మధ్య ఘర్షణ నెలకొంది. ఆయుధాలు ధరించి నదికి ఇరువైపులా దళాలు మోహరించాయి. ఇస్లామిక్ స్టేట్కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఈ రెండు దళాలు, ఇలా కయ్యానికి దిగడం సరికాదని అమెరికా హితవు పలికింది. సెప్టెంబరు 25న జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఖుర్దులకు స్వాతంత్య్రం ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ చట్ట విరుద్ధమని ఇరాక్ ప్రభుత్వం వాదిస్తోంది. ఖుర్దు దళాలు లొంగిపోవాలని ఆదేశించింది. దీనిపై వివాదం ముదరడంతో ఘర్షణ తలెత్తింది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







