పాఠశాలలో కాల్పులు, ఏడుగురు మృతి
- October 14, 2017
కెన్యాలోని ఒక పాఠశాలలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు విద్యార్థులతో సహా ఏడుగురు మరణించారు. కెన్యా సరిహద్దుల్లో ఉన్న లోకిచొగియో మిక్స్డ్ సెకండరీ స్కూల్లో సాయుధులైన కొందరు దుండగులు ప్రవేశించి పాఠశాల ప్రిన్సిపాల్, సస్పెండైన ఒక విద్యార్థి కోసం చూశారని, వారు కనిపించకపోవడంతో ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపారని పోలీసులు చెప్పారు. కాల్పులు జరిపిన వారిలో అదే పాఠశాలకు చెందిన సీనియర్ విద్యార్థి ఒకరు ప్రధాన అనుమానితుడని రిఫ్ట్ వ్యాలీ ప్రాంతీయ నేర పరిశోధనా సంస్థ అధిపతి గిడియాన్ కిబుంజా చెప్పారు.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







