ఆర్ధిక కారణాల వలన ఒమానీయులను విధుల నుండి తొలగించరాదు
- November 04, 2015
ఏ రంగంలోని సంస్థలైనా ఒమానీ శ్రామికులను ద్రవ్య లేదా ఆర్ధిక కారణాల వలన సంబంధిత ప్రభుత్వ శాఖలకు సమచారమీయకుండా తొలగించడానికి వీలు లేదని మంత్రి మండలి తీర్మానించింది. ఈ విషయమై, ఉప ప్రధాని హిజ్ హైనెస్ సయ్యిద్ ఫహద్ బిన్ మొహ్మౌద్ అల్ సైద్ మాట్లాడుతూ, వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఈ దేశ యువత యొక్క ప్రయోజనాలను కాపాడడం కోసం జాగ్రత్త వహిస్తున్న హిజ్ మజేస్టీ సుల్తాన్ కాబూస్ బిన్ సైద్ వారి రాజ శాసనం ప్రకారం ఈ విధమైన తీర్మానం చేయబడిందని, ఎత్తి పరిస్థితుల లోను దీనిని విస్మరించజాలరని ఎవరూ స్పష్టం చేసారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







