మన పతాకం ఐకమత్యం, ఆత్మ గౌరవాలకు చిహ్నం : యు. ఏ. ఈ . ప్రధాని
- November 04, 2015
యు. ఏ. ఈ . ఫ్లాగ్ డే సందర్భంగా, యు. ఏ. ఈ . ఉపాధ్యక్షులు మరియు ప్రధాన మంత్రి మరియు దుబాయి పరిపాలకుడు హిస్ హైనేస్ షేక్ మొహమ్మద్ బిన్ రషిద్ అల్ మక్తౌం, దుబాయి క్రీక్ పార్కులో , 100 కు పైగా దేశాలకు చెందిన 5000 మంది బాలల మధ్య యు. ఏ. ఈ . జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ , జాతీయ విలువలను, దేశభక్తిని పెంపొందించడంలో ఈ రోజుకు గల ప్రాముఖ్యతను మరో సారి నొక్కి చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఇటీవలే హిజ్ హైనేస్ మొహమ్మద్ వారిచే అమోదించబడిన ఏకీకృత జాతీయ గీత అ లాపన కార్యక్రమం కొనసాగింది. కేబినేట్ వ్యవహారాల మంత్రి, మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ గర్వారీ మరియు ఇతర ఉన్నతాధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







