అక్షయ్ రూపరేలా అను భారతీయుడు యూకే యువ మిలియనీర్
- October 16, 2017
భారత్కు చెందిన ఓ టీనేజీ కుర్రాడు యూకేలో అత్యంత యువ ధనవంతుల జాబితాలో స్థానం సంపాదించాడు. అక్షయ్ రూపరేలా (19) అనే తొమ్మిదో తరగతి విద్యార్థి డోర్స్టెప్స్ పేరిట ఆన్లైన్ ఎస్టేట్ సంస్థను నడుపుతున్నాడు. స్కూల్కు వెళ్తూనే ఆన్లైన్లో ఇళ్ల వ్యాపారం చేస్తున్నాడు. కంపెనీని ప్రారంభించిన 16 నెలల్లోనే సుమారు రూ. 103 కోట్ల లాభాలను ఆర్జించాడు. అంతేకాదు సుమారు రూ. 860 కోట్ల వ్యాపారం చేశాడు. తాజాగా డోర్స్టెప్స్ కంపెనీ యూకేలో 18వ అతిపెద్ద ఎస్టేట్ ఏజెన్సీగా రికార్డుల కెక్కింది. బంధువులు నుంచి అప్పు తీసుకొని కేవలం రూ. 6లక్షల పెట్టుబడితో అక్షయ్ ఈ కంపెనీని ప్రారంభించాడు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









