హైదరాబాద్ శివార్ల రామచంద్రాపురం మండలం కొల్లూరులో ముగ్గురు యువతుల మృతదేహాలు
- October 16, 2017
హైదరాబాద్ శివారులోని రామచంద్రాపురం మండలం కొల్లూరు దగ్గర డెడ్బాడీలు కలకలం సృష్టించాయి. అవుటర్ రింగ్ రోడ్ పక్కనే ముగ్గురు యువతుల మృతదేహాలు పడి ఉన్నాయి. ఉదయం గుర్తించిన స్థానికులు... పోలీసులకు సమాచారం అందించారు. ఒకే స్పాట్లో ముగ్గురి డెడ్బాడీలు పడి ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా చంపి అక్కడ పడేసి ఉంటారంటున్నారు స్థానికులు.
ముగ్గురిలో ఇద్దరు యువతులు 20 ఏళ్లలోపు వయసున్నవారే. మరో మహిళ వయసు సుమారు 40 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు. వీరు ముగ్గురూ హైదరాబాద్కు చెందిన వారై ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







