బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం
- October 18, 2017
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. పూరీకి దక్షిణ ఆగ్నేయ దిశగా 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం ఇవాళ అర్ధరాత్రి లేదా రేపు ఉదయానికి తీరం దాటనుంది. ఒడిశాలోని చాంద్బాలీ-పూరీ మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉంది. మరో 18 గంటల్లో ఈ వాయుగుండం మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం









