బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం
- October 18, 2017
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. పూరీకి దక్షిణ ఆగ్నేయ దిశగా 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం ఇవాళ అర్ధరాత్రి లేదా రేపు ఉదయానికి తీరం దాటనుంది. ఒడిశాలోని చాంద్బాలీ-పూరీ మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉంది. మరో 18 గంటల్లో ఈ వాయుగుండం మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







