రోడ్డు ప్రమాదంలో 16 ఏళ్ళ బాలిక మృతి
- October 21, 2017షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై జరిగిన ఓ ప్రమాదంలో 16 ఏళ్ళ బాలిక మృతి చెందింది. ప్రమాదం జరిగిన సమయంలో ల్యాండ్ క్రూయిజర్ వాహనాన్ని 42 ఏళ్ళ జోర్డానియన్ నడుపుతున్నారు. ఆ కారులో మరో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ ఉన్నపళంగా యూ టర్న్ తీసుకోవడంతో వాహనం కంట్రోల్ తప్పి ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో రక్తమోడిన బాలికను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రమాద ఘటన గురించి తెలియగానే సంఘటనా స్థలానికి పోలీస్ పెట్రోల్స్ చేరుకున్నాయని, గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించడం జరిగిందని రష్దియా పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ సయీద్ బిన్ సులేమాన్ చెప్పారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు