బ్రిటన్ తీరాన్ని తాకిన బ్రియాన్ తుపాను
- October 21, 2017బ్రియాన్ తుపాను బ్రిటన్ తీరాన్ని తాకింది. తుపాను తీరం దాటుతున్న సమయంలో 70 మైళ్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీచాయి. దీంతో అధికారులు రోడ్లను మూసేశారు. బ్రిటన్ వాతావరణ శాఖ ఎల్లో వెదర్ వార్నింగ్ను జారీ చేసింది. ఈదురుగాలుల కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
పలు ప్రాంతాల్లో వరద పోటెత్తడంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. శనివారం అర్థరాత్రి(బ్రిటన్ కాలమానం ప్రకారం) వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. హరికేన్ ఓఫిలియా ధాటి నుంచి కోలుకోకముందే బ్రియాన్ విరుచుకుపడటంతో ఐర్లాండ్, బ్రిటన్ వాసులు బెంబేలెత్తిపోతున్నారు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు