బ్రిటన్ తీరాన్ని తాకిన బ్రియాన్ తుపాను
- October 21, 2017
బ్రియాన్ తుపాను బ్రిటన్ తీరాన్ని తాకింది. తుపాను తీరం దాటుతున్న సమయంలో 70 మైళ్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీచాయి. దీంతో అధికారులు రోడ్లను మూసేశారు. బ్రిటన్ వాతావరణ శాఖ ఎల్లో వెదర్ వార్నింగ్ను జారీ చేసింది. ఈదురుగాలుల కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
పలు ప్రాంతాల్లో వరద పోటెత్తడంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. శనివారం అర్థరాత్రి(బ్రిటన్ కాలమానం ప్రకారం) వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. హరికేన్ ఓఫిలియా ధాటి నుంచి కోలుకోకముందే బ్రియాన్ విరుచుకుపడటంతో ఐర్లాండ్, బ్రిటన్ వాసులు బెంబేలెత్తిపోతున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









