'రో-రో' ఫెర్రీ సర్వీస్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
- October 22, 2017
నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్ర పర్యటనలో భాగంగా భావనగర్ జిల్లాలోని ఘోఘ, బరూచ్ జిల్లాలోని దహేజ్ల మధ్య నిర్మించిన ''రోల్ ఆన్-రోల్ ఆఫ్' (రో-రో) ఫెర్రీ సర్వీస్ను ఆయన ప్రారంభించారు. ఈనెలలో ఇప్పటికే మోడీ రెండు విడతలుగా రాష్ట్రంలో పర్యటించిన విషయం విధితమే. నేటితో మూడో సారి గుజరాత్లో మోడీ పర్యటన కొనసాగుతుంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









