మద్యం ఫ్యాక్టరీ పై దాడి : ఇద్దరు ప్రవాసీయులు అరెస్ట్
- October 22, 2017
కువైట్ : సాబహ్ అల్ అహ్మద్ ప్రాంతంలోని ఒక మద్యం కర్మాగారాన్ని పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్ లో అధికారులు దాడులు జరిపి నిందితులను అరెస్టు చేశారు, ఆసియా దేశానికి చెందిన ఇరువురు ప్రవాసులు అరెస్టయ్యారు, మద్యంతో నింపిన 140 పీపాలు మరియు మద్యం తయారీ కోసం ఉపయోగించే పరికరాలు స్వాధీనం చేసుకొన్నారు.. పబ్లిక్ భద్రత వ్యవహారాల సహాయ కార్యదర్శి మేజర్ జనరల్ ఇబ్రహీం అల్-త్రారా ఈ సందర్భంగా మాట్లాడుతూ సబహ్ అల్ అహ్మద్ ప్రాంతంలో ఇద్దరు ఆసియా ప్రవాసీయులు మద్యం చేస్తున్నారనే సమాచారం అందిందని దీంతో వీరిని పెట్టుకొనేందుకు ఒక ప్ర్రత్యేక భద్రతా బృందం ఏర్పడింది. వచ్చిన సమాచారంను నిర్ధారించుకొని , అవసరమైన చట్టబద్ధమైన చర్యలు తీసుకున్న తర్వాత, ఫ్యాక్టరీ పై దాడి చేసి ఇద్దరు అనుమానితులను అదుపులోనికి తీసుకొని వారిని అదుపులోనికి తీసుకొన్నట్లు ఆయన తెలిపారు. మద్యం తయారీ గురించి ప్రశ్నించినప్పుడు, అనుమానితులు తాము స్థానికంగా తయారుచేసిన మద్యాన్ని తమ తమ కొనుగోలుదారులకు 8 నుంచి 10 కువైట్ దినార్ల ఖర్చుతో విక్రయించినట్లు నిందితులు ఒప్పుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







