బీహార్లో యువతి పై గ్యాంగ్రేప్
- October 22, 2017
విధులు పూర్తి చేసుకొని ఆటోలో ఇంటికి వస్తున్న మహిళపై ఆటో డ్రైవర్తో పాటు మరో వ్యక్తి కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బీహార్లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వైశాలీ జిల్లాలోని హజీపుర పట్టణానికి చెందిన ఓ మహిళ పాట్నాలోని ఓ హైకోర్టు న్యాయవాది ఇంట్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
ఆదివారం సెలవు కావడంతో శనివారం రాత్రి స్వగ్రామమైన హాజిపురకు ఆటోలో వెళ్తుండగా.. కేలా బజార్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశాకి రాగానే ఆటోడ్రైవర్తో పాటు మరో వ్యక్తి కలిసి ఆమె పై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పర్యవసనాలు ఉంటాయని బెందిరించి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









