బీహార్లో యువతి పై గ్యాంగ్రేప్
- October 22, 2017
విధులు పూర్తి చేసుకొని ఆటోలో ఇంటికి వస్తున్న మహిళపై ఆటో డ్రైవర్తో పాటు మరో వ్యక్తి కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బీహార్లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వైశాలీ జిల్లాలోని హజీపుర పట్టణానికి చెందిన ఓ మహిళ పాట్నాలోని ఓ హైకోర్టు న్యాయవాది ఇంట్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
ఆదివారం సెలవు కావడంతో శనివారం రాత్రి స్వగ్రామమైన హాజిపురకు ఆటోలో వెళ్తుండగా.. కేలా బజార్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశాకి రాగానే ఆటోడ్రైవర్తో పాటు మరో వ్యక్తి కలిసి ఆమె పై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పర్యవసనాలు ఉంటాయని బెందిరించి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







