3 వారాలు కాదు, ఇకపై నెల రోజులకు అవకాశం
- October 23, 2017మస్కట్: ఎక్స్పాట్రియేట్ రెసిడెన్సీ చట్టాన్ని సవరించి, ఇప్పటిదాకా మల్టిపుల్ ఎంట్రీ వీసా హోల్డర్స్కి 3 వారాల పాటు ఉన్న అనుమతిని నెల రోజులకు పెంచారు. ఆర్ఓపి ఈ మేరకు కొత్త రాయల్ డిక్రీని విడుదల చేసింది. గతంలో ఉన్న డెసిషన్కి రెండు పాయింట్స్ని సవరించి కొత్త డిక్రీని విడుదల చేయడం జరిగింది. మస్కట్, సలాలా ఎయిర్పోర్టులకు అదనంగా సోహార్ ఎయిర్పోర్ట్ని చేర్చడం ఓ సవరణ. టూరిజం నిమిత్తం దేశానికి వచ్చేవారికోసం మల్టిపుల్ వీసా పరిమితిని మూడు వారాల నుంచి నెల రోజులకు పెంచుతూ మరో సవరణ కూడా చేయడం జరిగింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ