యాదాద్రి-భువనగిరి జిల్లా వాసి వియత్నాం కాన్సిలేట్ జనరల్గా కొప్పుల శ్రీకర్రెడ్డి
- October 23, 2017
యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూరు మండలం కొండగడప గ్రామానికి చెందిన డాక్టర్ కొప్పుల శ్రీకర్రెడ్డి సోమవారం వియత్నాం పర్మినెంట్ మిషన్ ఆఫ్ ఇండియా కాన్సిలేట్ జనరల్గా నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రపంచ వాణిజ్య బ్యాంక్ భారత ప్రతినిధిగా పనిచేస్తున్న ఆయన.. ఈ నెల 21న బదిలీ అయి..హోచ్మించ్లో నూతన బాధ్యతలు చేపట్టారు. గతంలో జర్మనీలోని భారత రాయబార కార్యాలయంలో మూడేళ్లపాటు పనిచేశారు. సికింద్రాబాద్ పాస్పోర్టు అధికారిగా పనిచేసిన కాలంలో పలు సంస్కరణలు చేపట్టారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన – బహ్రెయిన్లో మోగిన సైరన్ల�
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!







