విశాఖ ఎయిర్ పోర్టులో గోల్డ్ స్మగ్లింగ్.!
- October 27, 2017
విశాఖ ఎయిర్పోర్ట్లో మరోసారి బంగారం కలకలం సృష్టించింది. కొలంబో నుంచి కడుపులో బంగారంతో శ్రీలంక ఎయిర్లైన్స్ ఫ్లైట్ దిగిన షరీపుద్దీన్ మహ్మద్ అనే వ్యక్తిని కస్టమ్స్ అదికారులు అదుపులోకి తీసుకున్నారు. మెటల్ డిటెక్టర్లతో చెక్ చెయ్యడంతో కడుపులో రెండు బంగారు బిస్కెట్లు ఉన్నట్లు అదికారులు గుర్తించారు. కడుపులో ఉన్న బంగారు బిస్కెట్లను బయటకు తీసేందుకు మహ్మద్ను కేజీహెచ్కు తరలించారు.. ఇదే..శ్రీలంక ఎయిర్లైన్స్ విమానంలోఅబ్బీన్ అనే మహిళ 88 గ్రాముల బంగారు ఆభరణాలతో కస్టమ్స్ అదికారులకు దొరికింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 2లక్షల 50 వేల రూపాయల విలువ ఉంటుందని అదికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు









