విశాఖ ఎయిర్ పోర్టులో గోల్డ్ స్మగ్లింగ్.!
- October 27, 2017
విశాఖ ఎయిర్పోర్ట్లో మరోసారి బంగారం కలకలం సృష్టించింది. కొలంబో నుంచి కడుపులో బంగారంతో శ్రీలంక ఎయిర్లైన్స్ ఫ్లైట్ దిగిన షరీపుద్దీన్ మహ్మద్ అనే వ్యక్తిని కస్టమ్స్ అదికారులు అదుపులోకి తీసుకున్నారు. మెటల్ డిటెక్టర్లతో చెక్ చెయ్యడంతో కడుపులో రెండు బంగారు బిస్కెట్లు ఉన్నట్లు అదికారులు గుర్తించారు. కడుపులో ఉన్న బంగారు బిస్కెట్లను బయటకు తీసేందుకు మహ్మద్ను కేజీహెచ్కు తరలించారు.. ఇదే..శ్రీలంక ఎయిర్లైన్స్ విమానంలోఅబ్బీన్ అనే మహిళ 88 గ్రాముల బంగారు ఆభరణాలతో కస్టమ్స్ అదికారులకు దొరికింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 2లక్షల 50 వేల రూపాయల విలువ ఉంటుందని అదికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







