విశాఖ ఎయిర్ పోర్టులో గోల్డ్ స్మగ్లింగ్.!
- October 27, 2017విశాఖ ఎయిర్పోర్ట్లో మరోసారి బంగారం కలకలం సృష్టించింది. కొలంబో నుంచి కడుపులో బంగారంతో శ్రీలంక ఎయిర్లైన్స్ ఫ్లైట్ దిగిన షరీపుద్దీన్ మహ్మద్ అనే వ్యక్తిని కస్టమ్స్ అదికారులు అదుపులోకి తీసుకున్నారు. మెటల్ డిటెక్టర్లతో చెక్ చెయ్యడంతో కడుపులో రెండు బంగారు బిస్కెట్లు ఉన్నట్లు అదికారులు గుర్తించారు. కడుపులో ఉన్న బంగారు బిస్కెట్లను బయటకు తీసేందుకు మహ్మద్ను కేజీహెచ్కు తరలించారు.. ఇదే..శ్రీలంక ఎయిర్లైన్స్ విమానంలోఅబ్బీన్ అనే మహిళ 88 గ్రాముల బంగారు ఆభరణాలతో కస్టమ్స్ అదికారులకు దొరికింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 2లక్షల 50 వేల రూపాయల విలువ ఉంటుందని అదికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ