రస్ అల్ ఖైమా ట్రాఫిక్ జరీమానాల్లో 55 శాతం డిస్కౌంట్
- October 27, 2017
నవంబర్ 1 నుంచి రస్ అల్ ఖైమా ట్రాఫిక్ జరీమానాల్లో 55 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. రస్ అల్ ఖైమా రూలర్ అలాగే సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి ఏడవ యాక్సెషన్ యానివర్సిరీ సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించినట్లు రస్ అల్ ఖైమా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అలి అబ్దుల్లా బిన్ అల్వాన్ అల్ నౌమి చెప్పారు. నవంబర్ 1 నుంచి నవంబర్ 15 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అన్ని రకాలైన ఉల్లంఘనలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ తరహా డిస్కౌంట్ ఎమిరేట్ పరిధిలోనే అత్యధికమైనదని చెప్పారు మేజర్ జనరల్ అలి అబ్దుల్లా. రెసిడెంట్స్పై ట్రాఫిక్ జరీమానాల బర్డెన్ తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామనీ, వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలనీ, ఉల్లంఘనలకు తావు లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారాయన.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







