రస్ అల్ ఖైమా ట్రాఫిక్ జరీమానాల్లో 55 శాతం డిస్కౌంట్
- October 27, 2017
నవంబర్ 1 నుంచి రస్ అల్ ఖైమా ట్రాఫిక్ జరీమానాల్లో 55 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. రస్ అల్ ఖైమా రూలర్ అలాగే సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి ఏడవ యాక్సెషన్ యానివర్సిరీ సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించినట్లు రస్ అల్ ఖైమా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అలి అబ్దుల్లా బిన్ అల్వాన్ అల్ నౌమి చెప్పారు. నవంబర్ 1 నుంచి నవంబర్ 15 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అన్ని రకాలైన ఉల్లంఘనలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ తరహా డిస్కౌంట్ ఎమిరేట్ పరిధిలోనే అత్యధికమైనదని చెప్పారు మేజర్ జనరల్ అలి అబ్దుల్లా. రెసిడెంట్స్పై ట్రాఫిక్ జరీమానాల బర్డెన్ తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామనీ, వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలనీ, ఉల్లంఘనలకు తావు లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారాయన.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









