రస్ అల్ ఖైమా ట్రాఫిక్ జరీమానాల్లో 55 శాతం డిస్కౌంట్
- October 27, 2017
నవంబర్ 1 నుంచి రస్ అల్ ఖైమా ట్రాఫిక్ జరీమానాల్లో 55 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. రస్ అల్ ఖైమా రూలర్ అలాగే సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి ఏడవ యాక్సెషన్ యానివర్సిరీ సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించినట్లు రస్ అల్ ఖైమా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అలి అబ్దుల్లా బిన్ అల్వాన్ అల్ నౌమి చెప్పారు. నవంబర్ 1 నుంచి నవంబర్ 15 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అన్ని రకాలైన ఉల్లంఘనలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ తరహా డిస్కౌంట్ ఎమిరేట్ పరిధిలోనే అత్యధికమైనదని చెప్పారు మేజర్ జనరల్ అలి అబ్దుల్లా. రెసిడెంట్స్పై ట్రాఫిక్ జరీమానాల బర్డెన్ తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామనీ, వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలనీ, ఉల్లంఘనలకు తావు లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారాయన.
తాజా వార్తలు
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!







