చెన్నై-బంగ్లాదేశ్ల మధ్య సరకు రవాణా నౌక సేవలు ప్రారంభించిన నితిన్ గడ్కరీ
- October 28, 2017చెన్నై- బంగ్లాదేశ్ల మధ్య సరకు రవాణా (కార్గో) నౌక సేవలను కేంద్ర నౌకాయానశాఖ మంత్రి నితిన్ గడ్కరీ శనివారం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతంలో బంగ్లాదేశ్లో పర్యటించినప్పుడు రెండు దేశాల మధ్య కార్గో నౌక రవాణాకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా చెన్నై ఓడరేవు నుంచి బంగ్లాదేశ్ మోన్లా ఓడరేవుకు అశోక్ లేలాండ్ సంస్థ మొట్టమొదటిగా 185 లారీలను ఈ నౌక ద్వారా శనివారం పంపింది. దీన్ని మంత్రి నితిన్ గడ్కరీ దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు