గల్ఫ్ వివాదంలో 'సైనిక జోక్యం' వద్దు అని ఖతార్ అమీర్ షేక్ అమీమ్ స్పష్టం
- October 29, 2017
- ట్రంప్నకు ఖతార్ అమీర్ సూచన
నాలుగు అరబ్ దేశాలకు, తమకు మధ్య ఏర్పడిన వివాదం సామరస్య పూర్వకంగా పరిష్కారం కావల్సిందే తప్ప సైనిక జోక్యంతో కాదని ఖతార్ అమీర్ షేక్ అమీమ్ స్పష్టం చేశారు. అమెరి కాకు చెందిన ఒకటీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లా డుతూ ఇరువర్గాల మధ్య రాజీకి ప్రయత్నిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారని చెప్పారు. ప్రస్తుత వివాదానికి చర్చల ద్వారానే తప్ప సైనిక జోక్యంతో పరిష్కారం లభించబోదని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదంలో సైనిక జోక్యం చేసుకుంటే ఈ ప్రాంతం అంతా తీవ్ర గందరగోళానికి గురవుతుందన్నారు. ట్రంప్ హామీ ఇచ్చిన దౌత్యపరమైన సాయం త్వరలోనే అందుతుందని తాను భావిస్తున్నానని, అయితే ఇప్పటి వరకూ తనకు ఎటువంటి స్పందనా లభించలేదని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







