గల్ఫ్ వివాదంలో 'సైనిక జోక్యం' వద్దు అని ఖతార్ అమీర్ షేక్ అమీమ్ స్పష్టం
- October 29, 2017
- ట్రంప్నకు ఖతార్ అమీర్ సూచన
నాలుగు అరబ్ దేశాలకు, తమకు మధ్య ఏర్పడిన వివాదం సామరస్య పూర్వకంగా పరిష్కారం కావల్సిందే తప్ప సైనిక జోక్యంతో కాదని ఖతార్ అమీర్ షేక్ అమీమ్ స్పష్టం చేశారు. అమెరి కాకు చెందిన ఒకటీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లా డుతూ ఇరువర్గాల మధ్య రాజీకి ప్రయత్నిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారని చెప్పారు. ప్రస్తుత వివాదానికి చర్చల ద్వారానే తప్ప సైనిక జోక్యంతో పరిష్కారం లభించబోదని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదంలో సైనిక జోక్యం చేసుకుంటే ఈ ప్రాంతం అంతా తీవ్ర గందరగోళానికి గురవుతుందన్నారు. ట్రంప్ హామీ ఇచ్చిన దౌత్యపరమైన సాయం త్వరలోనే అందుతుందని తాను భావిస్తున్నానని, అయితే ఇప్పటి వరకూ తనకు ఎటువంటి స్పందనా లభించలేదని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







