తెలంగాణ కు దుబాయ్ సంస్థ పెట్టుబడులు
- October 31, 2017
హైదరాబాద్: దుబాయ్కి చెందిన బిన్జాహెద్ గ్రూప్ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. దీంతో రాష్ట్రానికి రూ. 12,500 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ సంస్థ మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టనుంది. రోడ్ల నిర్మాణం, గేమ్స్, యానిమేషన్, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్, మిషన్ భగీరథ, పైబర్ గ్రిడ్ వంటి ప్రాజెక్టుల్లో దుబాయ్ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు