'దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘం' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 9వ వార్షికోత్సవ వేడుకలు
- November 07, 2015
నవంబర్ 6న శుక్రవారం సాయంత్రం నుండి రాత్రి వరకు 'దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘం' ఆధ్వర్యంలో 9వ వార్షికోత్సవంను ఘనంగా జెమ్స్ ప్రైవేటు స్కూల్ ఆడిటోరియంలో ఈ వేడుకను కన్నుల పండుగగా జరుపుకున్నారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధి దైవ వర్తమానికులు పి.ఏ స్వామి గారు భారత్ దేశం నుండి వచ్చారు . ఈ కార్యక్రమము లో వక్తలు మాట్లాడారు అలాగే వంద లాది తెలుగు వారు పాల్గొని దేవునికి ప్రార్ధనలు చేసారు. ఈ కార్యక్రమము లో చర్చి పెద్దలు పాస్టర్ సి.హెచ్ శ్యాం బాబు గారు, శాలెం బాబు గారు,అనిల్ కుమార్ గారు,రమణ మూర్తి గారు తదితరులు పాల్గున్నారు.
ఈ కార్యక్రమములో శాలెం బాబు గారి కుమారుడు డేవిడ్ డెంజెల్(చెర్రీ) తన నృత్యం తో అందరికి ఆకట్టుకున్నాడు.వంద లాది మంది తెలుగు చర్చి లో పాల్గుని ప్రార్ధనలు చేసారు, అలాగే దేవుని గీతాలు ఆలపించారు.ఈ కార్యక్రమము ఆద్యంతం కన్నుల పండుగగా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని ఆశిస్తున్నాము.



తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







