'దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘం' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 9వ వార్షికోత్సవ వేడుకలు
- November 07, 2015
నవంబర్ 6న శుక్రవారం సాయంత్రం నుండి రాత్రి వరకు 'దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘం' ఆధ్వర్యంలో 9వ వార్షికోత్సవంను ఘనంగా జెమ్స్ ప్రైవేటు స్కూల్ ఆడిటోరియంలో ఈ వేడుకను కన్నుల పండుగగా జరుపుకున్నారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధి దైవ వర్తమానికులు పి.ఏ స్వామి గారు భారత్ దేశం నుండి వచ్చారు . ఈ కార్యక్రమము లో వక్తలు మాట్లాడారు అలాగే వంద లాది తెలుగు వారు పాల్గొని దేవునికి ప్రార్ధనలు చేసారు. ఈ కార్యక్రమము లో చర్చి పెద్దలు పాస్టర్ సి.హెచ్ శ్యాం బాబు గారు, శాలెం బాబు గారు,అనిల్ కుమార్ గారు,రమణ మూర్తి గారు తదితరులు పాల్గున్నారు.
ఈ కార్యక్రమములో శాలెం బాబు గారి కుమారుడు డేవిడ్ డెంజెల్(చెర్రీ) తన నృత్యం తో అందరికి ఆకట్టుకున్నాడు.వంద లాది మంది తెలుగు చర్చి లో పాల్గుని ప్రార్ధనలు చేసారు, అలాగే దేవుని గీతాలు ఆలపించారు.ఈ కార్యక్రమము ఆద్యంతం కన్నుల పండుగగా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని ఆశిస్తున్నాము.



తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







