తమిళనాడు మల్టీప్లెక్స్ లో టికెట్ ధర తగ్గనుంది
- November 07, 2015
మల్టీప్లెక్స్లో సినిమా చూడాలని అందరు కోరుకుంటారు..కానీ అక్కడి టికెట్స్ రేటు, బ్రేక్ లో స్నాక్స్ ఆయె ఖర్చు చూసి సామాన్య ప్రజలు మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలంటే భయపడతారు..కానీ ఇప్పటినుండి అలాంటి ఏ భయం లేకుండా మల్టీప్లెక్స్ లో ఎవరయినా , మాములు ధియేటర్ రేటు కే సినిమా చూసేలా హైకోర్ట్ చర్యలు తీసుకుంది..కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు, పక్క రాష్ట్రం తమిళనాడు లో ఈ సువర్ణ అవకశం కల్పించింది.వివరాల్లోకి వెళ్తే. తమిళనాడులో మల్టీప్లెక్స్ ధియేటర్ లలో టిక్కెట్ ధర రూ.120లు నుంచి రూ.84కు తగ్గిపోనుంది. దీనికి కారణం అక్కడ వినోదపు పన్ను మినహాయింపు పొందుతున్న సినిమాల టిక్కెట్లపై వినోదపు పన్ను వసులు చేయకూడదని హైకోర్టు తీర్పు ఇవ్వడం తో టికెట్స్ రేటు తగ్గనుంది. దీంతో వినోదపు పన్నులేని చిత్రాలన్నీ రూ.84 పెట్టి మల్టీప్లెక్స్ లో సినిమా చూడచ్చు..ఈ తీర్పు తో తమిళ సినీ అబిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







