చిన్నారులతో యూఏఈ ఫ్లాగ్ వేడుకల్లో షేక్ మొహ్మద్, కుమార్తె షేకా అల్ జలైలా
- November 02, 2017
యూఏఈ ఫ్లాగ్ డే సందర్భంగా చిన్నారులతో కలిసి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్. ఈ సందర్బంగా కుమార్తె షేకా అల్ జలీలా సహా పలువురు స్టూడెంట్స్ చారిత్రక యూనియన్ హౌస్ వద్ద జరిగిన వేడుకల్లో సందడి చేశారు. ఇక్కడే 1971 డిసెంబర్ 2న అరబ్ ప్రపంచం - హిస్టారిక్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్కి సంబంఇంచి డాక్యుమెంట్స్పై సంతకాలు జరిగాయి. 2013 నుంచి నవంబర్ 3న ప్రతి ఏడాదీ ప్రత్యేకమైన దినంగా పాటిస్తూ వస్తున్నారు. షేక్ మొహమ్మద్ ఆదేశాల మేరకు ఇది జరుగుతూ వస్తోంది. 2004లో యూఏఈ ప్రెసిడెంట్గా షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ బాధ్యతలు స్వీకరించిన రోజు పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









