చిన్నారులతో యూఏఈ ఫ్లాగ్ వేడుకల్లో షేక్ మొహ్మద్, కుమార్తె షేకా అల్ జలైలా
- November 02, 2017
యూఏఈ ఫ్లాగ్ డే సందర్భంగా చిన్నారులతో కలిసి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్. ఈ సందర్బంగా కుమార్తె షేకా అల్ జలీలా సహా పలువురు స్టూడెంట్స్ చారిత్రక యూనియన్ హౌస్ వద్ద జరిగిన వేడుకల్లో సందడి చేశారు. ఇక్కడే 1971 డిసెంబర్ 2న అరబ్ ప్రపంచం - హిస్టారిక్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్కి సంబంఇంచి డాక్యుమెంట్స్పై సంతకాలు జరిగాయి. 2013 నుంచి నవంబర్ 3న ప్రతి ఏడాదీ ప్రత్యేకమైన దినంగా పాటిస్తూ వస్తున్నారు. షేక్ మొహమ్మద్ ఆదేశాల మేరకు ఇది జరుగుతూ వస్తోంది. 2004లో యూఏఈ ప్రెసిడెంట్గా షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ బాధ్యతలు స్వీకరించిన రోజు పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









