విదేశాల్లో పనిచేసే ఉద్యోగులకూ భారతీయులు భవిష్యనిధి
- November 03, 2017
విదేశాల్లో పనిచేసే భారతీయులు కూడా ఇకపై ఉద్యోగుల భవిష్యనిధి ప్రయోజనాన్ని పొందవచ్చని కేంద్ర భవిష్యనిధి కమిషనర్ వీపీ జోయ్ శుక్రవారం వెల్లడించారు. 'మోసాలతో జరిగే నష్టాలను నివారించే మార్గాల'పై దిల్లీలో ఏర్పాటుచేసిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సౌకర్యాన్ని పొందేందుకు అంతర్జాలంలో (ఆన్లైన్) ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అయితే వారు పనిచేస్తున్న దేశంలో ఇలాంటి పథకం లేకపోతేనే ఇది వర్తిస్తుందని తెలిపారు. భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్, సహా 18 దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. సంబంధిత ఉద్యోగులకు అన్నివిధాలుగా అనుకూలంగా ఉండేలా ఈ విధానాన్ని రూపొందించినట్లు జోయ్ తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









