విదేశాల్లో పనిచేసే ఉద్యోగులకూ భారతీయులు భవిష్యనిధి
- November 03, 2017
విదేశాల్లో పనిచేసే భారతీయులు కూడా ఇకపై ఉద్యోగుల భవిష్యనిధి ప్రయోజనాన్ని పొందవచ్చని కేంద్ర భవిష్యనిధి కమిషనర్ వీపీ జోయ్ శుక్రవారం వెల్లడించారు. 'మోసాలతో జరిగే నష్టాలను నివారించే మార్గాల'పై దిల్లీలో ఏర్పాటుచేసిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సౌకర్యాన్ని పొందేందుకు అంతర్జాలంలో (ఆన్లైన్) ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అయితే వారు పనిచేస్తున్న దేశంలో ఇలాంటి పథకం లేకపోతేనే ఇది వర్తిస్తుందని తెలిపారు. భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్, సహా 18 దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. సంబంధిత ఉద్యోగులకు అన్నివిధాలుగా అనుకూలంగా ఉండేలా ఈ విధానాన్ని రూపొందించినట్లు జోయ్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







