బహ్రెయిన్లో ముగిసిన ఇండియన్ ప్రాపర్టీ షో
- November 05, 2017
మనామా: 6వ ఎడిషన్ ప్రాపర్టీ షో ముగిసింది. బహ్రెయిన్లో బిగ్గెస్ట్ ఇండియన్ ప్రాపర్టీ షోగా ఈ ఈవెంట్ని నిర్వహించారు. రెండ్రోజులపాటు ఈ ప్రాపర్టీ షో జరిగింది. నవంబర్ 3న బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ ప్రాపర్టీ షోని నిర్వహించారు. గాలూర్ ఐడియాస్, ఇన్సైట్, ప్రాపిన్ కేరళ డాట్ కామ్, టైమ్ రియాల్టీ సంయుక్తంగా ఈ షో నిర్వహించగా, బహ్రెయిన్లో ఇండియన్ ఎంబసీ అండర్ సెక్రెటరీ ఓం ప్రకాష్ ప్రారంభించారు. 6వ ఎడిషన్ ప్రాపర్టీ షో - 2017 సూపర్ సక్సెస్ అయ్యిందని గాలూర్ సీఈఓ గౌరవ్ భాసిన్ చెప్పారు. 2500 మందికి పైగా సందర్శకులు ఎగ్జిబిషన్ని సందర్శించినట్లు చెప్పారు. సౌదీ అరేబియా నుంచి కూడా పలువురు సందర్శకులు ఎగ్జిబిషన్ని సందర్శించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో 30 మిలియన్ డాలర్ల విలువైన బుకింగ్స్ జరిగాయని గౌరవ్ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







