పిల్లలకు పాలు ఇలా ఇస్తే చాలా డేంజర్..
- November 06, 2017పిల్లల ఆరోగ్యానికి, శారీరక దారుఢ్యానికి ఎముకలు బలంగా ఉండేందుకు, ఎదుగుదలకు పాలు చాలా ఆరోగ్యం. పాలు తాగించడం మంచిదే. కానీ ఆ పాలను ఎలా తాగాలి అన్నదే ముఖ్యం. కొంతమంది పాలును పిండిన వెంటనే పిల్లలకు ఇచ్చేస్తారు. పిండిన వెంటనే పాలును గుమ్మపాలు అంటారు. పాలు పితికిన వెంటనే తాగితే ప్రమాదం. పిండిన పాలలో ప్రమాదకరమైన సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ పాలు తాగి పాలు పిల్లలకు ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రావడానికి కారణమవుతుంది.
ఏ పాలనయినా బాగా వేడిచేసి గోరు వెచ్చగా అయిన తరువాత పిల్లలకు ఇవ్వాలి. పాలు అలా ఇవ్వడమే ఆరోగ్యకరం. పాలు పూర్తిగా చల్లారాక కూడా ఇవ్వకూడదు. నిల్వ ఉన్న పాలను కూడా పిల్లలకు ఇవ్వకూడదు. పాలు చిక్కగా ఉన్నప్పుడు పొయ్యి మీదే నీళ్లు పోసి ఆ తరువాత వేడి చేసి చల్లార్చి పిల్లలకు ఇవ్వాలి. పాలు వేడి చేసిన తరువాత కిందకు దించి ఇద్దామని అనుకోకూడదు. అలా చేస్తే నీళ్ళలోని బ్యాక్టీరియా వల్ల ఇబ్బందులు వస్తాయి. గేదె నుంచి తీసిన పాలను పిల్లలకు ఇవ్వడం ఆరోగ్యకరం అంటున్నారు వైద్యులు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్