పవన్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం హుషారెక్కిస్తున్న తొలి పాట
- November 07, 2017
పవన్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం తొలి పాటను సోషల్ మీడియాలో చిత్ర టీమ్ విడుదల చేసింది. ఈ రోజు దర్శకుడు త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా పాట లిరిక్స్ను విడుదల చేశారు చిత్ర నిర్మాతలు. 'బైటికొచ్చి చూస్తే టైమేమో త్రీ ఓ క్లాక్' అంటూ సాగే పాట యువతను హుషారెక్కిస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించారు. పేరు ఇంకా ఫైనల్ కాకపోయినా అజ్ఞాతవాసి అని గత కొన్ని రోజులుగా మీడియాలో హల్ చల్ చేస్తుంది. వచ్చే సంక్రాంతికి సందడి చేయనుంది ఈ చిత్రం.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







