వర్షాకాలంలో ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఉల్లిపాయల్ని వేపుకుని తింటే..?
- November 07, 2017వర్షాకాలంలో ఆస్తమా వ్యాధిగ్రస్థులు ఉల్లిపాయలను దోరగా బాణలిలో వేపి తీసుకోవాలి. ఉల్లిలో వుండే స్కాలియన్లు అధికంగా సల్ఫర్ సమ్మేళనాలు శ్వాస సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. అలాగే విటమిన్ బి గల పచ్చని ఆకుకూరలు, పప్పులను తీసుకోవాలి. ఒత్తిడిని దూరం చేసుకోవాలి. సన్ ఫ్లవర్ ఆయిల్ను ఉపయోగించాలి.
ఇంకా బీటా-కెరోటినాయిడ్లు ఎక్కువగా వుండే పండ్లు ఆప్రికాట్, క్యారెట్స్ తీసుకోవాలి. పాలకూర వంటివి తీసుకోవడం ద్వారా ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇంకా యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా వుండే సిట్రస్ పండ్లను తీసుకోవాలి.
ఆరెంజ్, బ్రొకోలీని డైట్లో చేర్చుకోవడం మరిచిపోకూడదు. అయితే కారం, అల్లం కలిపిన ఆహారాలకు, మిరియాలు కలిపిన ఆహారానికి వీలైనంత దూరంగా ఉండటం చాలా మంచిది. అలాగే ఎక్కువ కొవ్వు ఉన్న పాలపదార్థాలను తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..