నిజాయితీ: షార్జాలో ఇద్దరు భారతీయ మహిళలకు పోలీస్ సన్మానం
- November 07, 2017
షార్జా పోలీసులు, ఇద్దరు భారతీయ మహిళలను సన్మానించారు. తమకు దొరికిన పెద్ద మొత్తం సొమ్ముని, పోలీసులకు తిరిగిచ్చినందుకుగాను ఆ ఇద్దరు మహిళల్ని షార్జా పోలీసులు సన్మానించడం జరిగింది. సార్జా పోలీస్ స్టేషన్స్ డైరెక్టర్ కల్నల్ ఖలీఫా కలాందర్ మాట్లాడుతూ, రెనో భట్, గౌరి గిరీష్ అనే ఇద్దరు మఙమళలు, తమకు దొరికిన సొమ్ముని దాచుకోకుండా పోలీసులకు అప్పగించడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ తరహా నిజాయితీ ప్రదర్శించేవారిని సన్మానించడం తమ బాధ్యతగా భావిస్తామని చెప్పారాయన. మోరల్ వాల్యూస్ని తాము ప్రదర్శించడం ద్వారా వాటి పట్ల ఇతరుల్లోనూ ఆసక్తి పెరిగేలా చేయడానికి ఇలాంటి సంఘటనలు ఉపకరిస్తాయని అన్నారు ఖలీఫా కలాందర్.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







