నిజాయితీ: షార్జాలో ఇద్దరు భారతీయ మహిళలకు పోలీస్ సన్మానం
- November 07, 2017
షార్జా పోలీసులు, ఇద్దరు భారతీయ మహిళలను సన్మానించారు. తమకు దొరికిన పెద్ద మొత్తం సొమ్ముని, పోలీసులకు తిరిగిచ్చినందుకుగాను ఆ ఇద్దరు మహిళల్ని షార్జా పోలీసులు సన్మానించడం జరిగింది. సార్జా పోలీస్ స్టేషన్స్ డైరెక్టర్ కల్నల్ ఖలీఫా కలాందర్ మాట్లాడుతూ, రెనో భట్, గౌరి గిరీష్ అనే ఇద్దరు మఙమళలు, తమకు దొరికిన సొమ్ముని దాచుకోకుండా పోలీసులకు అప్పగించడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ తరహా నిజాయితీ ప్రదర్శించేవారిని సన్మానించడం తమ బాధ్యతగా భావిస్తామని చెప్పారాయన. మోరల్ వాల్యూస్ని తాము ప్రదర్శించడం ద్వారా వాటి పట్ల ఇతరుల్లోనూ ఆసక్తి పెరిగేలా చేయడానికి ఇలాంటి సంఘటనలు ఉపకరిస్తాయని అన్నారు ఖలీఫా కలాందర్.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







