సాంగ్స్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న'దర్పణం'
- November 12, 2017
రామకృష్ణ దర్శకత్వంలో వి. ప్రవీణ్ కుమార్ యాదవ్(వెంకట్ యాదవ్) నిర్మిస్తున్న చిత్రం 'దర్పణం'. తనిష్క్ రెడ్డి, అలెక్సియస్, సుభాంగి పంత్ లాంటి కొత్త తరం హీరో హీరోయిన్లు నటిస్తున్నారు. నటనలో ప్రవీణ్యం లేకున్న అద్భుతంగా నటించారు ఈ యంగ్ బ్లాడ్ స్టార్స్. ఎలాంటి ఆటంకం లేకుండా సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. వైజాగ్, అరకులో ఉన్న అందమైన లొకేషన్స్ లో సాంగ్స్ చిత్రీకరణ జరుపుకుంది. డిసెంబర్ లో ఈ సినిమా ఆడియో విడుదల చేసి...జనవరిలో ఈ సినిమాని సిల్వర్ స్క్రీన్ పై రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







