భాగ్యనగరంలో భూకంపం
- November 14, 2017
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉదయం భూప్రకంపనలు కలకలం రేపాయి. ఉదయం ఎనిమిదన్నర సమయంలో ఒక్కసారిగా భూమి కదలడంతో.. జూబ్లీహిల్స్ వాసులు జనం భయాందోళనలకు గురయ్యారు. అయితే.. దీన్ని చాలా స్వల్ప భూకంపంగా తేల్చారు NGRI శాస్త్రవేత్తలు. రిక్టర్ స్కేల్పై సున్నా పాయింట్ ఐదుగా నమోదయ్యిందన్నారు. భూకంపకేంద్రం కేబీఆర్ పార్క్ దగ్గర గుర్తించామన్నారు. ఈ ప్రకంపనల గురించి ఎవరూ భయపడొద్దని సూచించారు అధికారులు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష