భాగ్యనగరంలో భూకంపం
- November 14, 2017
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉదయం భూప్రకంపనలు కలకలం రేపాయి. ఉదయం ఎనిమిదన్నర సమయంలో ఒక్కసారిగా భూమి కదలడంతో.. జూబ్లీహిల్స్ వాసులు జనం భయాందోళనలకు గురయ్యారు. అయితే.. దీన్ని చాలా స్వల్ప భూకంపంగా తేల్చారు NGRI శాస్త్రవేత్తలు. రిక్టర్ స్కేల్పై సున్నా పాయింట్ ఐదుగా నమోదయ్యిందన్నారు. భూకంపకేంద్రం కేబీఆర్ పార్క్ దగ్గర గుర్తించామన్నారు. ఈ ప్రకంపనల గురించి ఎవరూ భయపడొద్దని సూచించారు అధికారులు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









