సౌదీ రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం వాసి మృతి
- November 15, 2017
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువ ఇంజినీర్.. సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. సరుబుజ్జలి మండలం ఇసుకలపాలేనికి చెందిన శ్రీనివాసరావ్.. సౌదీలోని అల్ జిహా కంపెనీలో ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడ జెడ్డాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసరావు దుర్మరణం చెందాడు. శ్రీనివాసరావు మృతదేహాన్ని ఇండియా పంపించేందుకు అల్ జిహా సంస్థ సహకారం అందిస్తున్నప్పటికీ.. స్థానిక చట్టాల కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని శ్రీనివాసరావు మిత్రులు చెబుతున్నారు. ప్రభుత్వం, నేతలు స్పందించి శ్రీనివాసరావు మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరుతున్నారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







