నవంబర్ 17న సిద్ధార్థ్, ఆండ్రియా `గృహం`
- November 15, 2017
సిద్ధార్థ్, ఆండ్రియూ జంటగా నటిస్తున్న హారర్ చిత్రం ’గృహం’. డైరెక్టర్ మిలింద్ రావ్ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 17న విడుదలవుతుంది. ఈ సినిమా ఏకకాలంలో హిందీ, తెలుగు, తమిల భాషల్లో తెరకెక్కించారు. దేవుడు, దెయ్యం లాంటివి ఉన్నాయా? అనే అంశంలను రీసెర్చ్ చేసి రూపొందించరట. ఈ సినిమాలోని 60 శాతం సీన్స్ రియల్ లైఫ్ లో జరిగిన ఘటనలను ఆధారం చేసుకుని తెరకెక్కించరట. వాటికి కాస్త డ్రమటిక్ అంశాలను జోడించి సినిమా రూపంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు. కాగా ఈ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







