కువైట్ - హైదరాబాద్ మధ్య విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా
- November 18, 2017
కువైట్ : తక్కువ టికెట్ల ధరను వసూలు చేసే కువైట్లోని ప్రముఖ విమాన సంస్థ జజీరా ఎయిర్వేస్, వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రతి శుక్రవారం హైదరాబాద్ కు రోజువారీ విమానాలు ప్రారంభించనుంది. భారత్ కు అనుసంధానించే ఈ విమానం ముంబై, అహ్మదాబాద్, కొచ్చిలను తన నెట్వర్క్ ను చేర్చనున్నట్లు జైరారా ఎయిర్వేస్ సిఇఓ రోహిత్ రామచంద్రన్ విలేకరులకు తెలిపారు. ముంబాయికి రోజువారీ విమాన సర్వీసులు, కోచికు సర్వీసులు వారానికి నాలుగు రోజులు, అహ్మదాబాద్ కు వారానికి మూడుసార్లు ప్రయాణిస్తాయి.. ప్రధానంగా భారతదేశంలో గమ్యస్థానాల లక్ష్యాలను చేరుకోవటానికి వైమానిక సంస్థ యోచిస్తోంది, జజీరా విమాన సంస్థ ప్రధానంగా కువైట్లో దాదాపు ఒక లక్షమంది భారతీయులను లక్ష్యంగా పెట్టుకున్నారు. భారతదేశానికి మా ప్రయాణంలో తొలి దశ మాత్రమే ఇదనిభవిష్యత్తులో మరిన్ని తమ సంకల్పమని గమ్యస్థానాలకు చేరుకోవాలన తమ అభిలాష అని ఆయన కోరారు. భారత్, కువైట్ల మధ్య ఎయిర్ సర్వీసెస్ ఒప్పందం ద్వారా తమ ప్రణాళికలను అమలుచేస్తామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







