కువైట్ - హైదరాబాద్ మధ్య విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా
- November 18, 2017
కువైట్ : తక్కువ టికెట్ల ధరను వసూలు చేసే కువైట్లోని ప్రముఖ విమాన సంస్థ జజీరా ఎయిర్వేస్, వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రతి శుక్రవారం హైదరాబాద్ కు రోజువారీ విమానాలు ప్రారంభించనుంది. భారత్ కు అనుసంధానించే ఈ విమానం ముంబై, అహ్మదాబాద్, కొచ్చిలను తన నెట్వర్క్ ను చేర్చనున్నట్లు జైరారా ఎయిర్వేస్ సిఇఓ రోహిత్ రామచంద్రన్ విలేకరులకు తెలిపారు. ముంబాయికి రోజువారీ విమాన సర్వీసులు, కోచికు సర్వీసులు వారానికి నాలుగు రోజులు, అహ్మదాబాద్ కు వారానికి మూడుసార్లు ప్రయాణిస్తాయి.. ప్రధానంగా భారతదేశంలో గమ్యస్థానాల లక్ష్యాలను చేరుకోవటానికి వైమానిక సంస్థ యోచిస్తోంది, జజీరా విమాన సంస్థ ప్రధానంగా కువైట్లో దాదాపు ఒక లక్షమంది భారతీయులను లక్ష్యంగా పెట్టుకున్నారు. భారతదేశానికి మా ప్రయాణంలో తొలి దశ మాత్రమే ఇదనిభవిష్యత్తులో మరిన్ని తమ సంకల్పమని గమ్యస్థానాలకు చేరుకోవాలన తమ అభిలాష అని ఆయన కోరారు. భారత్, కువైట్ల మధ్య ఎయిర్ సర్వీసెస్ ఒప్పందం ద్వారా తమ ప్రణాళికలను అమలుచేస్తామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!







