రాజస్థాన్లో స్వల్ప భూకంపం!
- November 18, 2017
రాజస్థాన్లోని జోథ్పూర్లో శనివారం మధ్యాహ్నం 3.30గంటల ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. అయితే దీని వల్ల ఎలాంటి ప్రాణనష్టం, అస్తినష్టం కానీ జరిగినట్లు సమాచారం అందలేదు. అలాగే జోథ్పూర్తో పాటు నాగౌర్, అజ్మీర్, పాలి సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. మరోవైపు రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 4.2గా నమోదైంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష